UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా.

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం నెహ్రునగర్ గ్రామంలో టైల్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్టిడబ్ల్యు) అధ్వర్యంలో ఎస్ కె ముఖ్తార్ పాష 3వ వర్ధంతి సభను మూతి రాంబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టిడబ్ల్యు వర్కింగ్ ప్రెసిడెంట్ బి రాంసింగ్ మాట్లాడుతూ మారుమూల గ్రామం గుండాలలో జన్మించిన కా,, ముఖ్తార్ పాషన్న చదువు కొరకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బిజిఎన్అర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి ఉద్యమంలో పని చేస్తూ తన జీవితాన్ని కార్మిక ఉద్యమానికి అంకితం చేశారని అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి జాతీయ కార్యదర్శిగా ఎదిగడానికి క్రమశిక్షణ, నిబద్ధతగా జీవిస్తూ ఆదర్శ కమ్యూనిస్టుగా బతికాడని, చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసమే జీవించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టిడబ్ల్యూ నాయకులు బి లింగ్యా, ఎస్ దుర్గ ప్రసాద్, సనప రాంబాబు, బుగ్గ రవు, రాజమ్మ, సత్తిబాబు, రాధమ్మ, సైదులు, పిడియస్యు జిల్లా అధ్యక్షుడు ఎ సాంబ, కోశాధికారి జె గణేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !