UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం

 

మన్యం న్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరిస్ వర్కర్స్ యునియన్ ఆద్వర్యంలో ఇల్లందు వర్కర్స్ యూనియన్ 16వ మహాసభలోఎన్నికైన నూతన కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సభ్యులు డిప్యూటి ప్రధాన కార్యదర్శి సారయ్య ఆధ్వర్యంలో ఇల్లందు ఏరియా జీఎం జాన్ ఆనంద్ ని ఆదివారం స్థానిక జీఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీఎంని నూతన కమిటీసభ్యులు శాలువాతో సన్మానించారు. అనంతరం ఇల్లందు ఏరియా నూతన ఓపెన్ కాస్ట్ గురించి, ఏరియాలో గల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరగా అందుకు జీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ నూతన బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, బ్రాంచి ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, బ్రాంచి సహయ కార్యదర్శులు కొంగర వేంకటేశ్వర్లు, గడదాసు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కొరిమి సుందర్, సంజీవచారి, క్లర్క్ల్ స్టాఫ్ నాయకులు షేక్ ముస్తఫా, వేంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు బొల్లేద్దుల శ్రీనివాస్, గుగులోత్ కృష్ణ, భానోత్ బాలాజీ, దాట్లవేంకటేశ్వర్లు, సాయిరి రాజేవ్వరరావు, హుస్సేన్, కిషోర్, మంచాల వేంకటేశ్వర్లు, లచ్చిరామ్, అనిత, భూషనమ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !