UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 చెట్టు కింది నిలబడి భోజనం చేసిన బీ ఆర్ ఎస్ అభ్యర్థి రేగా..

 

మన్యం న్యూస్ గుండాల: హంగు ఆర్భాటాలకు ఆయన ఆమడ దూరంలో ఉంటారు ఆయనే బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. శనివారం గుండాల మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం భోజనాన్ని కార్యకర్తల మధ్య చేశారు ఎటువంటి అంగుహార్భాటాలకు పోకుండా తనదైన శైలిలో సాధారణ కార్యకర్త వలె చెట్టు కింద నిలబడి భోజనం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, విప్ గా అత్యంత స్థాయిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలతో మమేకమై రేగ భోజనం చేసిన తీరు ను ఆ పార్టీకార్యకర్తలు చర్చించుకున్నారు. నాయకుడంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలని.. అది రేగా కాంతారావు వలె అని బీ ఆర్ ఎస్ కార్యకర్తలు మాట్లాడుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !