UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ములుగు గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం…

 

మన్యం న్యూస్, మంగపేట :

ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని, కాంగ్రెస్ బి.జె.పి పార్టీలను ప్రజలేతరిమికొడుతారు అని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో గెలిపించి బ్రహ్మరథం పడతారు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మెట్టు శ్రీనివాస్ అన్నారు.

మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని లక్ష్మీ బృందావనం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…

దశాబ్దాల కలను సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు. అలాగే గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి మిషన్ భగీరద ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరుఅందించడం జరిగిందని, పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. ములుగు నియోజకవర్గంలో ఇవన్నీ చేసిన

కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులుఅనుచిత వాక్యాలు మాట్లాడుతున్నారు

రేపు జరగబోయే ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలే వారి ఓటుతో బుద్ధి చెబుతారు అని అన్నారు.

మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాబోతున్నారని జోష్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు క్లస్టర్ ఇన్చార్జిలో ములుగు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు సీనియర్ నాయకులు ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !