UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 కూనంనేని గెలుపుకై ప్రచారం..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మధుర బస్తిలో సిపిఐ కాంగ్రెస్ జన సమితి పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి గణపతడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. గృహజ్యోతి పథకం ద్వారాకుటుంబానికి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితం, ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగిందని పేర్కొంటూ ప్రచారం చేశారు. సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి

సాంబశివరావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మధురబస్తీ వాసులను డోర్ టు డోర్ కలిసిన వారిలో కాంగ్రెస్ సిపిఐ ముఖ్య నాయకులు మహమ్మద్ రియాజ్ మోదుగు రాధమ్మ లక్ష్మి సలోమి మంజుల తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !