UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 రైతుబంధు రాబందుల పాలు… సిపిఐ అభ్యర్థి కూనంనేని…

 

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

రైతు బంధు పథకం రాబందులపాలైందని ఎన్నికల్లో తనను గెలిపిస్తే అవినీతి లేని పాలన అందిస్తూ ప్రజలకు సేవ చేస్తానని కొత్తగూడెం నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం శేషగిరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కంకి కొడవలి గుర్తుపై ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. పథకాలలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని పేర్కొన్నారు. నా తుది శ్వాస వరకు కొత్తగూడెం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. దళిత సంఘాల ప్రతినిధి కూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్, సిపిఎం, టిడిపి, టీజేఎస్, ప్రజాపంద పార్టీలు బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు దళిత సంఘాలు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, దళిత నాయకులు బందెల నరసయ్య, అంతోటి నాగేశ్వరరావు, మంద హనుమంతు, గిడ్ల పరంజ్యోతి, గుండా రమేష్, తుంపురు వీరస్వామి, భూపతి అశోక్, బొంకురి పరమేష్, సలిగంటి శ్రీనివాస్, బత్తుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !