UPDATES  

 నవదంపతులను ఆశీర్వదించిన నాసిరెడ్డి సాంబాశివా రెడ్డి..

మన్యం న్యూస్ మంగపేట.

మండలంలోని అకినేపల్లి మల్లారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటుకూరి శేషయ్య కుమారుడు కటుకూరి సతీష్ – ప్రత్యూష వివాహం గురువారం మండలంలోని బోరు నరసాపురం గ్రామంలో జరుగగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి సమ్మిరెడ్డి ,పందిరి మోహన్,పందిరి తిరుపతి వెంకటరెడ్డి,కటుకూరి శేషయ్య ,సాంబశివరావు, పద్మావతి, ఫెర్టిలైజర్స్ ప్రోప్రైటర్ కోడం రాము,సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నేలపట్ల వసంత రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !