UPDATES  

 పిడుగుపాటుకు 22 జీవాలు మృతి రెండు లక్షల ఆస్తి నష్టం…

మన్యం న్యూస్ చర్ల /దుమ్ముగూడెం ::

పిడుగుపాటుకు గురై 22 మేకలు,గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే చర్ల మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన కారం వీరస్వామి మేకలు గొర్రెలు రోజువారిలాగే అడవిలోకి తోలుకొని వెళ్లారు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారిగా వాతావరణం లోని మార్పులు వచ్చి ఉరుములు మెరుపులు మధ్య వర్షం మొదలైంది ఈ సందర్భంగా మేకలు గొర్రెలు అన్ని చెట్టు కిందకు రావడంతో పక్కనే పిడుగు పడటంతో 22 మేకలు పైగా మృతి చెందినట్లు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలిందని బాధితుడు వీరస్వామి తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వాపోయారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !