UPDATES  

 మీ ఇల్లు బంగారం కానూ.. అక్షయ తృతీయ ఆఫర్ల వర్షం

 

అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు కొనడాన్ని చాలా మంది శుభసూచకంగా భావిస్తారు. తరతరాల నుంచి చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నందున బంగారం, వెండి కొనుగోళ్లపై ఆయా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ కావడంతో జోయలుక్కాస్, తనిష్క్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాంటి ప్రముఖ కంపెనీలు ఈ ఆఫర్లు ప్రకటించాయి. రూ.10వేలు అంతకంటే ఎక్కువ విలువైన వెండి ఆభరణాల కొనుగోలుపై జోయాలుక్కాస్ రూ.500 గిఫ్ట్ వోచర్‌ను ఉచితంగా అందిస్తోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి రూ.30వేల కొనుగోలుపై 100 మి.గ్రా.కు సమానమైన బంగారు నాణేలను బహుమతిగా అందిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !