మణుగూరు : మండలం లోని నర్సు కాలనీలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కీసర శ్రీనివాసరెడ్డి నివాసానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం వెళ్లి తేనీటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రేగాను శాలువాలతో ఘనంగా సత్కరించారు.