UPDATES  

 అన్నపురెడ్డిపల్లి మండల నూతన తహసీల్దార్ గా జగదీశ్వర్ ప్రసాద్

 

మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఆగస్టు 04: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రానికి నూతన తహసీల్దార్ గా డి జగదీశ్వర్ ప్రసాద్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎం.భద్రకాళి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి బదిలీపై వెళ్లారు.వైరా మండలంలో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై అన్నపురెడ్డిపల్లికి డి.జగదీశ్వర్ ప్రసాద్ నియమితులయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !