UPDATES  

 మాజీ మంత్రి తుమ్మలని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్

 

మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 16: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని గండుగులపల్లిలోవారి స్వగృహంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పామాయిల్ పరిస్థితులపై కొద్దిసేపు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పిటిసిలు, దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వwరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ కర్మాగారం మేనేజర్లు బాలకృష్ణ, కల్యాణ్, బిఅర్ఎస్ నాయకులు కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !