UPDATES  

 పరమేశ్వర్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పోలెబోయిన శ్రీవాణి

మన్యం న్యూస్,కరకగూడెం:
కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి ఎన్నికల పరిశీలకులు కర్ణాటక మాజీ మంత్రివర్యులు పరమేశ్వర్ నాయక్ గురువారం భద్రాచలం పర్యటనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు
పోలెబోయిన శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆమె వెంట పినపాక మండల కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకట్రెడ్డి, కొండేరు రామారావు తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !