UPDATES  

 నేడు ఖమ్మంకు అమిత్ షా మూడోసారి భద్రాద్రి పర్యటన రద్దు

 

భద్రాద్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాద్రి పర్యటన మూడోసారి రద్దయింది. ఖమ్మం సభకు ఆయన నేరుగా హాజరుకానున్నారు. దక్షిణ అయోధ్యపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్న విమర్శలున్నాయి. ఏడుమండలాలను ఎపికి అప్పగించడం వల్ల భద్రాద్రి కళ తప్పింది. కేంద్రం తీరుపై భద్రాద్రి ప్రజలు ఆగ్రహంగా ఉండగా, ఇప్పటికి మూడుసార్లు అమిత్ షా పర్యటన ప్రకటించి రద్దుచేసుకున్నారు.
……..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !