UPDATES  

 అన్నా చెల్లెళ్ళ అను రాగానికి ప్రతీక రక్షాబంధన్.

మన్యం న్యూస్, కరకగూడెం: మండల వ్యాప్తంగా గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు,అక్క తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు.రాఖీ పండుగా అనగానే ముందు గా గుర్తుకు వచ్చేది అన్నా చెల్లెలు, అక్క తమ్ములు గుర్తుకి వచ్చి ఎంత దూరం వరకూ అయిన ప్రయాణం చేసి వారి బంధానికి ప్రతీక జీవితాంతం రక్షగా ఉండటాన్ని గుర్తుగా జరుపుకొనే పండుగా రాఖీ పండుగ. మండల వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !