UPDATES  

 ఛత్తీస్గడ్ సుకుమా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకి మధ్య బారిగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు..

బ్రేకింగ్ న్యూస్

 

మన్యం న్యూస్ చర్ల:

ఛత్తీస్గడ్ సుకుమా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకి మధ్య బారిగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు.

 

మావోయిస్టుల క్యాంప్ ను ధ్వంసం చేసిన పోలీసులు.

 

ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని తెలిపిన పోలీసులు.

 

మావోయిస్టుల క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం

చేసుకున్న పోలీసులు.

 

భారీగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !