UPDATES  

 పట్టాలెక్కనున్న అమృత్‌ భారత్‌ రైలు..

రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా – బెంగళూరుల మధ్య నడిచే అమృత్‌ భారత్‌ ఎక్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. 12 స్లీపర్‌, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !