UPDATES  

 రామ మందిరం వేడుకపై నిరసన తెలిపిన విద్యార్థిపై ఏడాది వేటు..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు కేరళలోని కోజికోడ్‌-ఎన్‌ఐటీ విద్యార్థిపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ సంస్థలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న వైశాఖ్‌ ప్రేమ్‌కుమార్‌ గత నెల 22న రామాలయ ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా ప్లకార్డుతో నిరసన తెలిపాడు. ప్లకార్డుపై ‘భారతదేశం రామరాజ్యం కాదు’ అని రాసి ఉంది. దీనికి నిరసనగా ప్రేమ్‌కుమార్‌పై ఇప్పటికే కొందరు విద్యార్థులు దాడి చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !