మన్యం న్యూస్, మంగపేట.
శుక్రవారం మంగపేట మండలం లో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కస్తూరిబాయి వృద్దాశ్రమంలో 25 కేజీల బియ్యం, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనా తో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి, గౌరవ సలహాదరులు, గుండేటి రాజు, చల్లగురుగుల తిరుపతి, సాధనపల్లి కరివర్ధన్ ,గౌని రమేష్ ,పిల్లలమర్రి వేణు,ముప్పారాపు సందీప్,మూగల రాము, సాయి, తదితరులు పాల్గొన్నారు.
