మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం పోలీసు స్టేషను నూతన ఎస్ హెచ్ఓ(ఎస్ఐ)గా రాజేందర్ శనివారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషను పరిధిలోని అన్ని గ్రామల ప్రజలతో మమేకమై ఎ సమస్యలు వచ్చిన సత్వరమే పర్శికర మార్గం చూపెట్టి,శాంతి భద్రతలు సక్రమంగా జరిగేల చర్యలు తీసుకుంటానని తెలిపారు.