UPDATES  

 ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భ్రమయుగం’..

మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ ఈ నెల 15న ఓటీటీలో విడుదల కానుంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 17వ శతాబ్దానికి చెందిన కథాంశంతో భ్రమయుగం తెరకెక్కింది. గత నెల 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. రూ.27 కోట్ల బడ్జెట్ వెచ్చించగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !