UPDATES  

 ఓటీటీలో వాజ్‌పేయీ బయోపిక్‌..

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై అటల్‌ హూ’. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి టైటిల్‌ రోల్ పోషించారు. రవి జాదవ్‌ దర్శకుడు. జనవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !