UPDATES  

 ఎలక్టోరల్ బాండ్ పై సుప్రీం కీలక తీర్పు..

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు సోమవారం కీలక తీర్పు విలువరించింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వివరాలతో పాటు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12 తేదీలోగా తెలపాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేయడం జరిగింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !