UPDATES  

 పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా..

మన్యం న్యూస్ గుండాల: సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు అని పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. పరీక్షలలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని ఆయన విద్యార్థులకు సూచించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !