UPDATES  

 భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు..

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్‌కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. భద్రతామండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరోన్కోకు తానే స్వయంగా విరాళాలను అందించినట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ వెల్లడించారు. ఉగ్రవాద ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారత్ కట్టుబడి ఉందన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !