మన్యం న్యూస్ మంగపేట.
సమ్మక్క సారక్క మేడారం మహా జాతర జాతర ఎలక్షన్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగినందున అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగపేట మండల జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఏ ఎస్పి గారికి సి ఐ కి ఎస్ ఐ కి మంగపేట ఎంఆర్ఓకు డీటీ కి మంగపేట ఎస్ ఐ కి జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ,ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ తదితర సభ్యులు సయ్యద్ బాబా,రోహిత్, సాయిసూర్య, రాజు,రాము,సతీష్,శ్రీను, ఆదినారాయణ, పాల్గొన్నారు.