UPDATES  

 అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..!

ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047 డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్ ఇన్నోవేషన్‌కు అనుగుణంగా పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతిభ ఉన్న వారిని తగిన విధంగా ముందుకు తీసుకెళ్దామని ఉద్ఘాటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !