UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 రిలయన్స్ జియో కొత్త ప్లాన్

రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ప్రకటించింది. 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను జియో తీసుకొచ్చింది. ఫిఫా కప్ జరుగుతున్న వేళ ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం ఫుట్ బాల్ కప్ డేటా ప్యాక్ తీసుకొచ్చింది. జియో రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 50జీబీ డేటా లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకున్న తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ వుండవు. డేటా మాత్రమే అన్ లిమిటెడ్‌గా పొందవచ్చు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !