UPDATES  

 ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి

మన్యం న్యూస్ గుండాల ,జనవరి18.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు తోలం సాంబయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల నరసింహులు, ఇల్లందుల అప్పారావు, పోలు కనకయ్య, బుచ్చయ్య, మధు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !