మన్యం న్యూస్, ఏటూరునాగారం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో హత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా పాదయాత్రకు ఇన్చార్జులుగా నియమితులైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అయూబ్ ఖాన్ , ఎంపిటిసి గుడ్ల శ్రీలత దేవేందర్ లను మండల అధ్యక్షులు చిటమట రఘు,మైనారిటీ జిల్లా నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్ , బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు , సీనియర్ నాయకులు ముక్కెర లాలయ్య శాలువా తో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ రవి యాదవ్,ప్రజా ప్రతినిధి ముక్కెర లాలయ, టౌన్ అధ్యక్షుడు ఎండి సులేమాన్, వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, యూత్ జిల్లా ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ,ముస్తఫా, సీనియర్ నాయకులు తాళ్లపల్లి నరేందర్,గడ్డం మహేష్, సాధన పెళ్లి లక్ష్మయ్య, మామిడి రాంబాబు, ఉమ్మనేని రమేష్, సునార్కని శ్రీనివాస్,నెగరికంటి ముతేష్, పడిదల హనుమంతు,పాగ నాగరాజు,ఇర్సవడ్ల కిరణ్,దుర్గం అర్జున్,సంపత్, సమ్మయ్య సార్, తదితరులు పాల్గొన్నారు.