UPDATES  

 ఆహ్వానాన్ని మన్నించి జాతరకు రండి ప్రభుత్వ విప్ రేగా కు చొప్పాల ముసలమ్మ తల్లి జాతర ఆహ్వాన పత్రిక అందజేత.

మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 02 కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించె ముసలమ్మ తల్లి జాతరకు రావలని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి గురువారం ఆహ్వాన పత్రిక ను ఆలయ నిర్వహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తొలెం.చిన్నముత్తయ్య,తోలెం.సాంబయ్య,చిన్న బుచ్చయ్య,ఇర్ప. సత్యం తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !