UPDATES  

 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ..

మన్యం న్యూస్, పినపాక, మార్చి 17

తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు వివాహ సందర్భంగా అందించే కల్యాణ లక్ష్మి చెక్కులను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ శుక్రవారం నాడు ఆయన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదండి ఆడబిడ్డ ఎలా వివాహానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, ప్రతి పేదంటి ఆడబిడ్డ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !