UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 భూక్య మోతి, బానోత్ లింగ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే రాములు నాయక్…

మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 26, మండల పరిధిలోని జడలచింత గ్రామానికి చెందిన ధారావత్ లక్ష్మి, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య మోతి, అదే గ్రామానికి చెందిన బానోతు లింగ అనారోగ్యంతో ఆదివారం మరణించిన వార్త తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వారి పార్థివ దేహాలను సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాడ అంతాప, సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంటా పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, ఎంపీపీ సోని, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్, కార్యదర్శి నున్న రంగారావు, స్థానిక సర్పంచ్ బానోతు శాంతి లాల్, చింతలతండా సర్పంచ్ భూక్య రాములు, కొమ్ముగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కిషన్, రామిశెట్టి నాగేశ్వరావు, వేల్పుల నరసింహారావు, రామిశెట్టి రాంబాబు తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !