UPDATES  

 పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేసిన ఉపాధ్యాయురాలు

 

మన్యం న్యూస్, పినపాక:

మండల పరిధిలోని యుపిఎస్ పాండురంగాపురం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న చాంద్ బేగం  పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేశారు. చదువులో ముందుండి నిరుపేద కుటుంబం, అనాధ పిల్లలకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ , గ్రామ పంచాయితీ సర్పంచ్ ఈసం భవతి , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడి కార్యకర్త ,గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !