UPDATES  

 కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరయ్య..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 29::
మండలంలోని తహాసిల్దార్ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు 56,06,496 రూపాయలు కల్యాణ లక్ష్మి చెక్కులను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి దస్త్రాలను వెంటనే తన దగ్గరికి ఆమోదానికి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తహాసిల్దార్ ప్రతాప్ ఎంపీపీ రేసు లక్ష్మి జడ్పిటిసి సీతమ్మ మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సీనియర్ నాయకులు వెంకటరమణ రెడ్డి చలపతి కనుబుద్ది దేవ శివ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !