UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 పరిసరాల పరిశుభ్రత తోనే డెంగ్యూ వ్యాధి నిర్మూలన ప్రపంచ డెంగ్యూ నివారణ దినోత్సవం ర్యాలీ.

మన్యం న్యూస్. ములకపల్లి. మే 16.మండలంలో ని మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూ నివారణ, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన నినాదాలు చేస్తూ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నుండి ప్రధాన కోడలి మీదిగా సాయిబాబా గుడి వరకు సాగి మరలా ప్రధాన కూడలికి చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సాయి కళ్యాణ్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే దోమలు పెరగకుండా చూడాలని,ఇంటి పరిసరాలలొ,పబ్లిక్ ప్రదేశాలలో నీరు నిల్వ లేకుండ చేస్తే,దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలు లేకుండా పోతాయని, తద్వారా దోమల పెరుగుదలను నివారించవచ్చని, డెంగ్యూ, మలేరియా, మెదడువాపు, బోదకాలు వంటి కీటక జనిత వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎమ్ లు, హెల్త్ వెల్నెస్ సెంటర్లకు సంబంధించిన ఎమ్ ఎల్ హెచ్ పి లు, హెల్త్ అసిస్టెంట్ లు, ఆశాకార్యకర్తలు,సూపర్వైజర్లు పాల్గొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !