UPDATES  

 నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం

 

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణంలోని అయిత ఫంక్షన్ హాల్ నందు బుధవారం నిర్వహించిన ఊసకోయల రాజేశ్వరరావు-రజిత దంపతుల కుమారుని వివాహ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మెన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వధూవరులు అఖిల్ కుమార్-మేఘనలను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారివెంట నాయకులు బోళ్ళ సూర్యం, చిల్ల శ్రీనివాసరావు, రావూరి సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !