UPDATES  

 బీఆర్ఎస్ మహారాష్ట్ర సభలో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

 

మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పండరిపూర్లో భారీసభను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర సభలో ఇల్లందు శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ సభలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్షి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !