UPDATES  

 ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు

 

మణుగూరు

పినపాక నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కృష్ణ మోహన్, కార్యదర్శి శ్రీహరి, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఎమ్మెల్యే రేగా కాంతారావుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ మీడియా మిత్రులు అందరూ ఐక్యత గా ఉంటూ నియోజకవర్గం లోని సమస్యలను, ప్రభుత్వం దృష్టి కి తీసుకురావాలని తద్వారా నియోజక ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నం చేయాలని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !