…
రైతు రుణమాఫీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకొని, అందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినందుకు., ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డిలతో కలిసి ప్రగతిభవన్లో బుధవారం నాడు సీఎం కేసీఆర్ కు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి..కృతజ్ఞతలు తెలియ జేశారు.
