మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టు మలేషియా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.వీరంతా గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని అసాంఘిక చర్యలు చేస్తున్నట్లు భద్రాచలం ఏ ఎస్పి పంకజ్ పరితోష్ మీడియాతో తెలియజేశారు.
