భద్రాద్రి
దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 అధికారిక వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి, గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించేందుకు 32జిల్లాల వారిగా మంత్రులకు, శాసన సభ, మండలి స్పీకర్లకు, విప్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మరోసారి పతాకావిష్కరణ చేయనున్నారు. ఆదివాసీ నేతకు ప్రభుత్వవిప్ గా, పతాకావిష్కరణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అవకాశం కల్పించింది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
…..