UPDATES  

 అదువు తప్పి కర్ర ట్రాక్టర్ బోల్తా.

మన్యం న్యూస్, బూర్గంపహాడ్: మండల పరిధిలోని మోతే పట్టినగర్ గ్రామ సమీపంలోని సమ్మక,సారక్క ల గద్దేల సమీపంలోని బ్రిడ్జి మీద ఓ కర్ర ట్రాక్టర్ మంగళవారంపల్టీ కొట్టింది.ట్రాక్టర్ బ్రిడ్జి డివైడర్ ని గుద్ది,బ్రిడ్జి పైనే ఓ ప్రక్కకు ఒరిగింది, అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ కి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.కర్ర ట్రాక్టర్ పల్టీ వేయడంతో ట్రాక్టర్ లోని జామాయిల్ కర్ర మొత్త చిందర వందర గా రోడ్డు పై పడడంతో,స్థానిక పోలీసులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని కర్రను స్థానికుల సహాయంతో పక్కకు నెట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !