మన్యం న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని భద్రాచలం డివిజన్ రోడ్డు భవనాల శాఖ ఈఈ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వి. వెంకటేశ్వర రావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏఇ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.