UPDATES  

 ,మణుగూరు మండలాలలో మంత్రి పువ్వాడ, విప్ రేగా పర్యటన

నేడు బూర్గంపాడు ,మణుగూరు మండలాలలో మంత్రి పువ్వాడ, విప్ రేగా పర్యటన
మాన్యం న్యూస్,మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని బూర్గంపాడు , మణుగూరు మండలాలలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రేగా కోరారు.
పర్యటన వివరాలు ఇలా

బూర్గంపాడు మండలం పర్యటన వివరాలు

మధ్యాహ్నం 12:45 KGBV స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 1: CHC బిల్డింగ్ శంకుస్థాపన

మధ్యాహ్నం 1:30 లకు జడ్పిటిసి గారి నివాసంలో లంచ్

మణుగూరు మండలం పర్యటన వివరాలు

మధ్యాహ్నం 2: 30 అడవి శాఖ శాఖ వారి అర్బన్ పార్క్ ప్రారంభోత్సవం

మధ్యాహ్నం 2:45 మణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మధ్యాహ్నం 3 గంటలకు నూతన బస్టాండ్ కు శంకుస్థాపన

మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు కిన్నెర కళ్యాణ మండపంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం,

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !