UPDATES  

 ఆర్బి గూడెం బీఅర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడుని పరామర్శించిన ఎమ్మెల్యే

 

మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం రాఘబోయిన గూడెం బీఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు నందు నాయక్ ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం లోని ఓ ప్రయివేటు హాస్పిటల్లో వైద్య పొందుతున్నాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ గురువారంహాస్పటల్ కి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !