UPDATES  

 ఐటీమంత్రి కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:హైదరాబాదులోని ప్రగతిభవన్ నందు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీమంత్రి కల్వకుంట్ల తారకరామారావును గురువారం ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసారు. కేటీఆర్ ను కలిసినవారిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !