మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో గురువారం తిమ్మంపేట క్రాస్ వద్ద, క్లస్టర్ల పరిధిలో 100ఓట్ల ఇంచార్జ్ సమావేశం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్, మూడు మండలాల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ హాజరయ్యారు వారు మాట్లాడుతూ
ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.ప్రతి కార్యకర్తలు గడపగడపకు వెళ్లి పార్టీ మేనిఫెస్టో వివరించాలని అన్నారు, 100ఓట్ల ఇన్చార్జిలతో వాళ్ళ ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలోమండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం,పాక్స్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, పాక్స్ డైరెక్టర్ సింగారిబోయిన నర్సయ్య , మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, మైనార్టీ మండల అధ్యక్షులు ఆఫ్టల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు తోలం నర్సింహరావు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కోరం సంతోష్, మండల నాయకులు, చిట్టీమల్ల సమ్మయ్య,మోహన్ రావు, మార్పుల వెంకట్ రెడ్డి,చిలకమర్రి లక్ష్మయ్య, దాబా ప్రసాద్, అయూబ్, బుట్టో, కుదురుపాక చిట్టిబాబు, పూసల నర్సింహారావు,రమేష్, పూజారి 0శ్రీను,జబ్బ సమ్మయ్య, నర్రా కిషోర్, ముగల రమేష్, సాధనందం, దిడ్డి శ్రీను,అబ్బాస్,నక్క యాకయ్య,,గోపాల్ ,కొత్తమాల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగాల సాంబులు, మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు, సోయం ఈశ్వర్, నర్సింహాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్, పూరెడిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు, మాణిక్యం ,కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టీమల్ల సమ్మయ్య, బుచ్చంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు, వెంకటమల్లు,నర్సాయిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు, ముసలయ్య,, దిగొండ బాబు, వేణు, గణేష్, శ్రీనివాస్, రాము, వేణు, సందీప్, విష్ణు, సుంకోజు ప్రశాంత్,,సోషల్ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
