UPDATES  

 జాతరలో ఆఖరి రోజు అదే జోష్ -ముగిసిన శ్రీ కోటమైసమ్మ జాతర

మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 27:
కారేపల్లి మండలం,ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర శుక్రవారం ఆఖరి రోజు అదే జోష్.జాతరకు జనం పొటెత్తారు.ఏజన్సీ ప్రాంతంలో పెద్ద జాతరైన ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర 5 రోజుల పాటు నిరంతరాయం సాగుతుండటంతో జాతర చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని,అమ్మవారికి మొక్కులను చెల్లించారు.ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ పర్స పట్టాభి రామారావు మాట్లాడుతూ,జాతరకి సహకరించిన పోలీసు అధికారులకు,భక్తులు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !