మన్యం న్యూస్ ,దుమ్ముగూడెం:బైరాగులపాడు గ్రామంలో బీఆర్
ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 15 కుటుంబాలు తేల్లం వెంకట్రావ్ సమక్షంలో చేరిక. వారికి డాక్టర్ తెల్లం బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
